Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముహూర్తం ఖరారు: కారు ఎక్కనున్న తుమ్మల నాగేశ్వరరావు!

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2014 (11:21 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కారెక్కనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఆగస్టు 26 లేదా 30వ తేదీల్లో భారీ అనుచర గణంతో హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో భారీ సభ ఏర్పాటు చేయటం ద్వారా తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. 
 
తుమ్మలతో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, 150 మంది సర్పంచ్‌లు, 140 మంది ఎంపిటిసిలు, 15 మంది జడ్పీటిసిలు టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments