Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు పిలిచాడట.. ఉరేసుకున్న ముగ్గురు మహిళలు.. ఎక్కడ?

సాంకేతికత ఎంత పెరిగినా.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటివి లోకాన్ని అద్దంలా చూపెడుతున్నా.. మూఢ నమ్మకాలు ఇంకా దేశంలో షికార్లు చేస్తూనే వున్నాయి. తాజాగా దేవుడు రమ్మన్నాడంటూ.. ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంల

Webdunia
సోమవారం, 10 జులై 2017 (19:41 IST)
సాంకేతికత ఎంత పెరిగినా.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వంటివి లోకాన్ని అద్దంలా చూపెడుతున్నా.. మూఢ నమ్మకాలు ఇంకా దేశంలో షికార్లు చేస్తూనే వున్నాయి. తాజాగా దేవుడు రమ్మన్నాడంటూ.. ముగ్గురు మహిళలు 
ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ మండలం కరప గ్రామానికి చెందిన సత్తి ధనలక్ష్మి, సత్తి వైష్ణవి, రాశంశెట్టి సత్యవతి అనే ముగ్గురు మహిళలు దేవుడు త‌మ‌ని పిలుస్తున్నాడంటూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
ధనలక్ష్మి, వైష్ణవి, సత్యవతి మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారని కుటుంబీకులు, స్థానికులు వెల్లడించారు. పూజలు చేస్తూ.. దేవుడు తమతో మాట్లాడుతున్నాడని.. దేవుడు తమను పిలుస్తున్నాడని చెప్పేవారని.. అయితే ఇలా ఆత్మహత్యకు పాల్పడతారని అనుకోలేదని వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments