Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి.. ఒకే కుటుంబం..?

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (14:14 IST)
గోదావరిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. భద్రాచలంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నానాలు చేసేందుకు ఐదుగురు గోదావరిలోకి దిగగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.

ఇందులో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానికులు రక్షించి, హాస్పిటల్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. 
 
మరో ఇద్దరు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు, బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా సమాచారం. అయితే, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments