Webdunia - Bharat's app for daily news and videos

Install App

మితిమీరిన వేగం.. ముద్దలా మారిపోయిన కారు... వైద్య విద్యార్థులు మృతి

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (09:51 IST)
చిత్తూరు జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరి వేగంతో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి కారు ముద్దలా మారిపోయింది. దీంతో అందులోని ఇద్దరు వైద్య విద్యార్థులు, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలో శెట్టిపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ చేసుకుని తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. అయితే, మద్యం మత్తులో అమిత వేగంతో కారును నడుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న లారీని ఢీకొన్నారు. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న మరో లారీకి కార్డు అడ్డంగా పడటంతో షిప్టు కారు ముద్దలా మారిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
 
మృతులు కుప్పంలోని ఈపీఎస్ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం చదుపుతున్నారు. మృతులను వికాస్, కళ్యాణ్‌, ప్రవీణ్‌గా గుర్తించారు. వీరిలో వికాస్, కళ్యాణ్‌లో ఫైనల్ ఇయిర్ ఎంబీబీఎస్ విద్యార్థులు. మరో మృతుడు కళ్యాణ్ సోదరుడు ప్రవీణ్. ఈ ప్రమాదానికి అమిత వేగమే కారణంగా తెలుస్తోంది. 
 
ఈ కారు పీఈఎస్ నుంచి కారులో కుప్పం వైపు వెళుతుండగా, జరిగింది. వీరంతా కడప, నెల్లూరు జిల్లాలకు చెదినవారిగా గుర్తించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments