Webdunia - Bharat's app for daily news and videos

Install App

మితిమీరిన వేగం.. ముద్దలా మారిపోయిన కారు... వైద్య విద్యార్థులు మృతి

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (09:51 IST)
చిత్తూరు జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరి వేగంతో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి కారు ముద్దలా మారిపోయింది. దీంతో అందులోని ఇద్దరు వైద్య విద్యార్థులు, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలో శెట్టిపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ చేసుకుని తిరిగి కారులో ఇంటికి బయలుదేరారు. అయితే, మద్యం మత్తులో అమిత వేగంతో కారును నడుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న లారీని ఢీకొన్నారు. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న మరో లారీకి కార్డు అడ్డంగా పడటంతో షిప్టు కారు ముద్దలా మారిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
 
మృతులు కుప్పంలోని ఈపీఎస్ వైద్య కాలేజీలో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం చదుపుతున్నారు. మృతులను వికాస్, కళ్యాణ్‌, ప్రవీణ్‌గా గుర్తించారు. వీరిలో వికాస్, కళ్యాణ్‌లో ఫైనల్ ఇయిర్ ఎంబీబీఎస్ విద్యార్థులు. మరో మృతుడు కళ్యాణ్ సోదరుడు ప్రవీణ్. ఈ ప్రమాదానికి అమిత వేగమే కారణంగా తెలుస్తోంది. 
 
ఈ కారు పీఈఎస్ నుంచి కారులో కుప్పం వైపు వెళుతుండగా, జరిగింది. వీరంతా కడప, నెల్లూరు జిల్లాలకు చెదినవారిగా గుర్తించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments