Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా ఈతకెళ్ళారు, ఒకరు ఒడ్డుకు చేరారు, మిగిలిన ముగ్గురు..?

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (17:50 IST)
ఆదివారం సరదాగా ఈత కొడతామనుకున్నారు. దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళారు. నలుగురికి ఈత తెలుసు. అందరూ కలిసి నీళ్ళలో దిగారు. కానీ లోతు ఎక్కువగా ఉంది. బురద మట్టి ఎక్కువగా ఉంది. దీంతో ముగ్గురు లోపల ఇరుక్కుపోయారు. ఒక్కడే సురక్షితంగా బయట పడ్డాడు. 

 
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జివి పాలెం గ్రామంకు చెందిన ధోనీ, యుగంధర్, గణేష్, లిఖిత్ సాయిలు నలుగురు కలిసి స్థానికంగా ఉన్న స్వర్ణముఖి వాగులోకి వెళ్ళారు. వీళ్లందరూ స్థానికంగా ఉన్న దళితవాడలో నివాసముంటున్నారు. 

 
అయితే సరదాగా కాసేపు ఈత కొట్టారు. కానీ ఇంకా లోతుగా వెళదామనుకుని ముగ్గురు పోటీలు పడి లోపలికి వెళ్ళారు. లిఖిత్ సాయి మాత్రం వెళ్ళలేదు. దీంతో లిఖిత్ సాయి మాత్రం ఒడ్డుకు వచ్చేశాడు.

 
మిగిలిన ముగ్గురు లోపలే చిక్కుకుపోయారు. వారి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. గజ ఈతగాళ్లు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు నీటమునగడంతో గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్ళిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments