Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు అనంతలోకాలకు..

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (21:49 IST)
ఈత సరదా వారి ప్రాణాలను తీసింది. చిన్న పిల్లలు సరదాగా ఈత కొడుతూ చెరువులో మునిగి చనిపోయారు. విజనగరం జిల్లాలో జరిగిన విషాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
కొత్తవలస మండలంలోని రావి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన వల్ల రావిచెరువులో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments