Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు సాక్షిగా టిడిపిలో ముసలం

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (15:02 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు తెలుగు తమ్ముళ్లు డుమ్మా కొడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సమావేశానికి రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. ఈ నెల 9వ తేదీన వైసిపిలో చేరుతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. 
 
తోట త్రిమూర్తులు బాటలో కాకినాడ సిటీ నియోజకవర్గం నాయకులు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. 
కాకినాడ సిటీ అధ్యక్షుడు నున్న దొరబాబుతో పాటు మరో 10 మంది కార్పోరేటర్లు కూడా హాజరుకాలేదు. పైగా, కాకినాడి సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై నున్న దొరబాబు వర్గం అసంతృప్తిగా ఉంది.

సంబంధిత వార్తలు

ఆసక్తికి రేకెత్తిస్తున్న వరుణ్ సందేశ్ - నింద పోస్టర్

గుడిని మూసేయండి అంటున్న సీతా కళ్యాణ వైభోగమే టీజర్‌- మంత్రి కోమటి రెడ్డి ఆవిష్కరణ

గ్రామీణ కథతో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం

తమన్నా భాటియా, రాశి ఖన్నా నటించిన బాక్ సినిమా వాయిదా

'ఆయుష్ శర్మ నటించిన రుస్లాన్ ఎక్స్ ట్రార్డినరీ మూవీ : విజయేంద్ర ప్రసాద్

టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

తర్వాతి కథనం
Show comments