Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపైకి వెళ్ళేందుకు ఇకపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:19 IST)
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా అధికారులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్లి, స్వామి వారికి దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల వాహనం 2003 సంవత్సరం కంటే ముందు నాటిదైతే, ఇకపై ఆ వాహనాలను తిరుమల కొండపైకి అనుమతించరట. పర్యావరణ పరిరక్షణ భాగంగా టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
2003 కంటే ముందు తయారైన, అలాగే కాలం చెల్లిన వాహనాలను నిన్నటి నుంచి (ఆగస్టు,26,2019) కొండపైకి అనుమతించటం లేదు. అలాంటి వాహనాలను విజిలెన్స్ అధికారులు అలిపిరి ఘాట్ రోడ్డు మొదటిలోనే నిలిపి చెక్ చేసి వెనక్కి పంపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల కాలం చెల్లిన వాహనాల కారణంగా సంభవించే ఘాట్ రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments