తిరుమల కొండపైకి వెళ్ళేందుకు ఇకపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:19 IST)
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా అధికారులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్లి, స్వామి వారికి దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల వాహనం 2003 సంవత్సరం కంటే ముందు నాటిదైతే, ఇకపై ఆ వాహనాలను తిరుమల కొండపైకి అనుమతించరట. పర్యావరణ పరిరక్షణ భాగంగా టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
2003 కంటే ముందు తయారైన, అలాగే కాలం చెల్లిన వాహనాలను నిన్నటి నుంచి (ఆగస్టు,26,2019) కొండపైకి అనుమతించటం లేదు. అలాంటి వాహనాలను విజిలెన్స్ అధికారులు అలిపిరి ఘాట్ రోడ్డు మొదటిలోనే నిలిపి చెక్ చేసి వెనక్కి పంపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల కాలం చెల్లిన వాహనాల కారణంగా సంభవించే ఘాట్ రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments