Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనోధైర్యాన్ని మించిన మందు లేదు: గౌతం సవాంగ్

Webdunia
శనివారం, 18 జులై 2020 (10:02 IST)
గత కొన్ని నెలలుగా కోవిడ్-19 వ్యాప్తి నుండి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శక్తి వంచన లేకుండా  విధులు నిర్వహిస్తున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది పోలీస్ సిబ్బంది కరోనా వైరస్ భారీన పడి, చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధులో చేరడం ఎంతో అభినందనీయమని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ అన్నారు.

తాజాగా కొవిడ్ మాహమ్మరి పై యుద్ధంలో విజయం సాధించిన దిశ స్పెషల్ ఆఫీసర్, బేటాలియన్స్ ఎస్‌పి దీపికా పాటిల్, డి‌సి‌పి విక్రాంత్ పాటిల్ దంపతులను గౌతం సవాంగ్ స్వాగతం పలికారు.
 
గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ కరోనా వైరస్ బారిన పడి సరైన సమయంలో గుర్తించి వైద్య చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా సిబ్బంది తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

వైరస్ ను జయించిన పోలీస్ సిబ్బంది ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని, కోవిడ్ బాధితులలో మానసిక స్థైర్యం నింపాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments