Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాను బోల్తా పడి ఏడుగురు మృతి

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (08:01 IST)
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వివాహం అనంతరం కొండ పైనుండి కిందికి దిగుతున్న ఓ పెళ్లి బృందం వ్యాను శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అదుపుతప్పి కిందకి పడిపోవడంతో వ్యానులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

వారిని అంబులెన్స్పై రాజమహేంద్రవరం, గోకవరం ఆసుపత్రులకు తరలించారు. వీరంతా పెళ్ళికొసం వచ్చిన బంధువులు. మృతులంతా తూర్పుగోదావరి జిల్లా వాసులు. 
 
మృతుల వివరాలు....
1.కంబాల భాను (గోకవరం)
2.సింహాద్రి ప్రసాద్ (ఠాకూర్ పాలెం)
3.ఎల్లా దివ్య శ్రీలక్ష్మి (దివాన్ చెరువు)
4.చాగంటి మోహిని (గాదారాడ)
5.పచ్చకూరి నరసింహ (గంగంపాలెం)
6. యళ్ళ శ్రీదేవి (గంగంపాలెం)
7. సోమరౌతు  గోపాలకృష్ణ (గంగంపాలెం)

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments