Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్‌ పర్యటనలో దొంగలు పడ్డారు

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (18:15 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గొల్లప్రోలు పర్యటనలో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఈబీసీ కాలనీలో లోకేస్‌ పర్యటిస్తుండగా రద్దీ నెలకొంది. దాంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు జేబుల్లో నుంచి డబ్బును దొంగలు దోచుకుపోయారు.

మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌వి రూ.5వేలు, టీడీపీ గొల్లప్రోలు మండలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడువి రూ.2,800, చిన జగ్గంపేట మాజీ ఎంపీటీసీ గుర్రం సుబ్బారావువి రూ.5 వేలు, కార్యకర్తలు ఇద్దరి జేబుల్లో నుంచి మరో రూ.10వేలు దోచుకెళ్లిపోయారు. బాధితులు గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments