కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది : మంత్రి ఆదిమూలపు

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (08:11 IST)
కరోనా నివారణలో భాగంగా చేపట్టే అన్ని సహాయక చర్యలు పారదర్శకంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పత్రికా సమావేశంలో  మంత్రి మాట్లాడారు.

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కోవిడ్-19, కరోనా ను ఎదుర్కొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాధి పరీక్షలకు సంబంధించి మెడికల్ కిట్లు అన్నీ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సహాయక చర్యలను సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి ప్రతిరోజూ సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.

పారదర్శకత, జవాబుదారీ తనం, అవినీతి రహిత పాలన మూడు అంశాలను ప్రభుత్వం పాటిస్తున్నదని గుర్తుచేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం తగదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments