Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:43 IST)
ఏపీలో మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సీఎస్‌, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఎన్నికలన్నీ వరుసగా నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. పరిశీలిస్తానని ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్‌ హామీ ఇచ్చారు. ముందు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు.. నగర పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ సిద్ధమైంది.

22 లేదా 23 తేదీల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై న్యాయనిపుణులతో సంప్రదించాకే.. నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments