Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక ప్రధానికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో ఘనస్వాగతం

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (22:15 IST)
శ్రీలంక ప్రధాని మహింద రాజ పక్సేకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్సనార్థం కొలంబో విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు శ్రీలంక ప్రధాని.

 
డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక పిఎంగా మహీందర్ రాజపక్సేను పిలుస్తున్నారు. ఆయనకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీత నృత్యాలతో ఘనస్వాగతం లభించింది. 

 
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ వెంకట అప్పలనాయుడులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు శ్రీలంక ప్రధానికి ఘనస్వాగతం పలికారు. 

 
అనంతరం రోడ్డుమార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు శ్రీలంక ప్రధాని. తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డిలు ఘనస్వాగతం పలికారు. రేపు ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో శ్రీవారిని దర్సించుకోనున్నారు శ్రీలంక ప్రధాని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments