చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (15:53 IST)
వైసిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసారు పోలీసులు. ఆమధ్య తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి తప్పుడు ప్రచారం చేసారంటూ ఈ కేసు ఆయనపై నమోదైంది. కాగా ఆ బాలిక కొద్దిరోజుల క్రితం ఇంటికి తిరిగిరాలేదు. కంగారుపడ్డ ఆమె తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఆమె రోడ్డు పక్కనే గాయాలపాలై కనిపించింది.
 
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐతే అక్కడికి వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ బాలికపై అత్యాచారం జరిగిందనీ, వారి వివరాలు వెల్లడించారంటూ కేసు ఫైల్ అయ్యింది. ఎలాంటి అఘాయిత్యం జరక్కపోయినా జరిగిందంటూ చెవిరెడ్డి అసత్య ప్రచారం చేసి తమ పరువుప్రతిష్టలకు భంగం కలిగించారంటూ చెవిరెడ్డిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేసారు. దీనితో పోలీసులు చెవిరెడ్డిపై కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments