Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎందుకో తెలుసా?

ఐవీఆర్
మంగళవారం, 26 నవంబరు 2024 (15:53 IST)
వైసిపి నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసారు పోలీసులు. ఆమధ్య తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి తప్పుడు ప్రచారం చేసారంటూ ఈ కేసు ఆయనపై నమోదైంది. కాగా ఆ బాలిక కొద్దిరోజుల క్రితం ఇంటికి తిరిగిరాలేదు. కంగారుపడ్డ ఆమె తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఆమె రోడ్డు పక్కనే గాయాలపాలై కనిపించింది.
 
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐతే అక్కడికి వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ బాలికపై అత్యాచారం జరిగిందనీ, వారి వివరాలు వెల్లడించారంటూ కేసు ఫైల్ అయ్యింది. ఎలాంటి అఘాయిత్యం జరక్కపోయినా జరిగిందంటూ చెవిరెడ్డి అసత్య ప్రచారం చేసి తమ పరువుప్రతిష్టలకు భంగం కలిగించారంటూ చెవిరెడ్డిపై బాలిక తండ్రి ఫిర్యాదు చేసారు. దీనితో పోలీసులు చెవిరెడ్డిపై కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments