Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పేరుతో వున్న పథకాల పేర్లు మార్పు, వివరాలు ఇవే

ఐవీఆర్
శనివారం, 27 జులై 2024 (23:32 IST)
గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాదనీ, మొదటి అడుగుగా జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాలకు స్వస్తి చెబుతున్నట్లు వెల్లడించారు. ఆ పథకాలకు భరతమాత ముద్దుబిడ్డల పేర్లు పెడుతున్నట్లు తెలియజేసారు.
 
జగనన్న అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చినట్లు తెలిపారు. అలాగే జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, మనబడి నాడు-నేడును మనబడి-మన భవిష్యత్తుగానూ, స్వేఛ్చ పథకానికి బాలికా రక్షగానూ, జగనన్న ఆణిముత్యాలును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చుతున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments