Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్వాయ్‌తో వెళ్తున్న ఎంపీ ఆగి, క్ష‌త‌గాత్రుడిని ఆసుప‌త్రికి...

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (13:58 IST)
గుంటూరు జిల్లా బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. సోమ‌వారం అర్ధ‌రాత్రి నవులూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఎంపీ సురేష్ కాన్వాయితో ర‌హ‌దారిపై తిరిగివెళుతున్నారు.

తన స్వగ్రామం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం బయలుదేరారు. మార్గ‌మ‌ధ్యమంలో వెంకటపాలెం ఎన్.సీ.సీ రహదారిపై ఓ బైక్ యాక్సిడెంట్‌ను గ‌మ‌నించారు. వెంట‌నే ఎంపీ సురేష్ తన కాన్వాయ్‌ను నిలిపేసి, క్షతగాత్రుని దగ్గరికి వెళ్లి పరామర్శించారు. ప్ర‌మాదం జరిగిన తీరును తెలుసుకుని త‌క్ష‌ణం స్పందించారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలైన క్షతగాత్రుడిని తన వెంట వచ్చిన పోలీస్ కాన్వాయ్‌లో ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్య చికిత్సకు వేగంగా ప్రభుత్వ ఆసుపత్రికి పంప‌డంతో క్ష‌త‌గాత్రుడినిక ప్రాణ గండం త‌ప్పింది. అత‌నికి మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ సురేష్ వైద్యులను కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments