Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 25, 26 తేదీల్లో అసెంబ్లీలో మీడియా ప్రతినిధులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (17:26 IST)
అసెంబ్లీ, సచివాలయాల్లో మీడియా కవరేజి చేసే 45 సంవత్సరాలు వయస్సు నిండిన మీడియా పత్రినిధులు అసెంబ్లీలోని రూమ్ నంబరు 205లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు. 
 
అసెంబ్లీ కార్యక్రమాలు కవరేజి చేసే శాశ్వత గుర్తింపు కార్డు కలిగిన మీడియా ప్రతినిధుల తోపాటు సచివాలయంలో జరిగే కార్యక్రమాలు కవర్ చేసే 45 సంవత్సరాలు నిండిన మీడియా ప్రతినిధులు ఉదయం 10గం.ల నుండి సాయంత్రం 5గం.లలోపు వారి ఆధార్ కార్డు జిరాక్సును తీసుకుని వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments