Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 25, 26 తేదీల్లో అసెంబ్లీలో మీడియా ప్రతినిధులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (17:26 IST)
అసెంబ్లీ, సచివాలయాల్లో మీడియా కవరేజి చేసే 45 సంవత్సరాలు వయస్సు నిండిన మీడియా పత్రినిధులు అసెంబ్లీలోని రూమ్ నంబరు 205లో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు. 
 
అసెంబ్లీ కార్యక్రమాలు కవరేజి చేసే శాశ్వత గుర్తింపు కార్డు కలిగిన మీడియా ప్రతినిధుల తోపాటు సచివాలయంలో జరిగే కార్యక్రమాలు కవర్ చేసే 45 సంవత్సరాలు నిండిన మీడియా ప్రతినిధులు ఉదయం 10గం.ల నుండి సాయంత్రం 5గం.లలోపు వారి ఆధార్ కార్డు జిరాక్సును తీసుకుని వచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments