Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత

Webdunia
సోమవారం, 31 మే 2021 (09:41 IST)
గుంటూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గణపవరం గ్రామంలో అత్యధికంగా 43.03 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

రెండో అత్యధిక ఉష్ణోగ్రత బాపట్ల పట్టణంలో 42.4 డిగ్రీలుగా నమోదైంది. అలానే భట్టిప్రోలులో 42.37, తెనాలిలో 42.35, అమర్తలూరులో 42.33, వేమూరులో 42.3, వట్టిచెరుకూరులో 42.28, వినుకొండలో 42.15, మంగళగిరి మండలంలోని నూతక్కిలో 42.1, పొన్నూరు మండలంలోని ములుకుదురులో 42.08, గురజాల మండలంలోని జంగమేశ్వరంలో 41.63 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నది. అలానే వడగాడ్పులు కూడా పలు ప్రాంతాల్లో వీచాయి. కాగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల మధ్యనే నమోదైంది.

బొల్లాపల్లి మండలంలోని బండ్లమోటులో 31.29, పెదకాకాని మండలంలోని నంబూరులో 32.16, అచ్చంపేటలో 32.23, నడికుడిలో 32.32, రేపల్లెలోని మృత్యుంజయపాలెంలో 32.74, దుర్గి మండలంలోని ముటుకూరులో 32.83 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments