Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామతీర్ధం కొండపై కోదండరామ విగ్రహ శిరస్సు లభ్యం

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (20:02 IST)
రామతీర్ధం కొండపైన రామకొలనులో కోదండరామ విగ్రహ శిరస్సు లభ్యం అయింది. లోతైన కొలనులో ఉదయం నుండి జరిగిన గాలింపులో శ్రీరాముని తల కనిపించింది.
 
దాంతో భక్తుల హర్షాతిరేకాలతో  శ్రీరామ నామస్మరణతో రామతీర్దం మారుమ్రోగింది. ప్ర‌ఖ్యాతి  గాంచిన రామ‌తీర్దం కొండ‌పై రాముని విగ్ర‌హం ధ్వంసాన్ని నిర‌సిస్తూ..అధికార వైఎస్ఆర్సీపీ మిన‌హా అన్ని పార్టీలు  కొండ‌పైనే ధ‌ర్నాకు దిగాయి.
 
ప్ర‌త్యేకించి హిందూ ధార్మిక సంస్థ‌లైన‌ విశ్వ‌హిందూ ప‌రిష‌త్, భ‌జ‌రంగ్ ద‌ళ్ తో పాటు బీజేపీ,టీడీపీలు సంయ‌క్తంగా ధ‌ర్నాలో పాల్గొన్నాయి.
 
నిన్న అంత‌ర్వేది, నేడు రామ‌తీర్ధం, రేపు మ‌రో దేవాల‌యం ధ్వంసం అంటూ ధార్మిక సంస్థ‌లు జ‌రిగిన ధ్వంసాన్ని వ్య‌తిరేకిస్తూ ధ్వ‌జ‌మెత్తాయి.

ఇదిలా ఉంటే తెగిప‌డిపోయిన రాముని శిర‌స్సు ల‌భ్య‌మ‌వ‌డంతో పూజాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌ర్తించి, పోలీసుల స‌హాకారంతో మ‌ళ్లీ కోవెల‌లో ప్ర‌తిష్టించారు ఆల‌య అర్చ‌కులు. చిన జీయరు స్వామి ఆశ్రమం ప్రతినిధులతో విగ్రహ శిరస్సు పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments