Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం, ప్రశ్నించిన తల్లి, నాన్నమ్మలపై కామాంధుడు దాడి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (22:55 IST)
గుంటూరు: అచ్చంపేట మండలం రోకలిబండ వారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఈ నెల నాలుగవ తేదీన అశోక్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార ఘటనపై ప్రశ్నించిన బాలిక తల్లి, నాయనమ్మలపై నిందితుడు దాడికి పాల్పడగా.. వారిద్దరూ గాయాలపాలయ్యారు. 
 
అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు అత్యాచారంపై ఫిర్యాదు చేస్తే.. అచ్చంపేట పోలీసులు మాత్రం దాడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. అశోక్‌పై అత్యాచార కేసు నమోదు చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments