బాలికపై అత్యాచారం, ప్రశ్నించిన తల్లి, నాన్నమ్మలపై కామాంధుడు దాడి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (22:55 IST)
గుంటూరు: అచ్చంపేట మండలం రోకలిబండ వారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఈ నెల నాలుగవ తేదీన అశోక్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార ఘటనపై ప్రశ్నించిన బాలిక తల్లి, నాయనమ్మలపై నిందితుడు దాడికి పాల్పడగా.. వారిద్దరూ గాయాలపాలయ్యారు. 
 
అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు అత్యాచారంపై ఫిర్యాదు చేస్తే.. అచ్చంపేట పోలీసులు మాత్రం దాడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. అశోక్‌పై అత్యాచార కేసు నమోదు చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments