Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం, ప్రశ్నించిన తల్లి, నాన్నమ్మలపై కామాంధుడు దాడి

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (22:55 IST)
గుంటూరు: అచ్చంపేట మండలం రోకలిబండ వారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఈ నెల నాలుగవ తేదీన అశోక్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార ఘటనపై ప్రశ్నించిన బాలిక తల్లి, నాయనమ్మలపై నిందితుడు దాడికి పాల్పడగా.. వారిద్దరూ గాయాలపాలయ్యారు. 
 
అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు అత్యాచారంపై ఫిర్యాదు చేస్తే.. అచ్చంపేట పోలీసులు మాత్రం దాడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. అశోక్‌పై అత్యాచార కేసు నమోదు చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments