Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి మహిళా వీగన్... కిలిమంజారో అధిరోహించిన శారద

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:59 IST)
ప్రపంచంలో ఎత్తయిన ఏడు శిఖరాల్లో ఒకటయిన కిలిమంజారో అధిరోహించిన  తొలి మహిళా వీగన్ గా, సీనియర్ జర్నలిస్ట్ కూరగాయాల శారద రికార్డు సృష్టించారు. ఆఫ్రికన్ ఖండంలో అతి ఎత్తయిన 19,340 అడుగుల కిలిమంజారో పర్వత శిఖరాన్ని శారద అధిరోహించారు. అయిదుగురు బృందంతో కలిసి సెప్టంబర్ 10న ఆమె శిఖ‌రాగ్రానికి చేరుకున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా వీగనిజం ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తను ప్రపంచంలో అతి ఎత్తయిన కిలిమంజారో అధిరోహించే సాహసానికి పూనుకున్నట్లు సీనియర్ జర్నలిస్ట్ కూరగాయాల శారద  తెలిపారు.

ఉన్నఫళంగా వీగన్ గా మారలేక పోయినా, ప్రయత్నిస్తే దశలవారీగా మారే అవకాశముందని తనే అందుకు సాక్ష్యమని తెలిపారు. తన పర్వత ప్రయాణం, వీగన్ గా మారేవారికి స్పూర్తిగా మారాలని ఆశిస్తున్నట్లు శారద తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments