Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (21:57 IST)
అన్యమతస్థుడిని ప్రేమించిన పాపానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులే పరువు పేరిట ఆ యువతిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లెపాలెంకు చెందిన శ్రావణి అనే యువతి వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. 
 
ఈ వ్యవహారం నచ్చని ఆమె కుటుంబీకులు ఆమెను మట్టుబెట్టారు. శ్రావణిని గత నెల 24న హత్యచేసి, మృతదేహాన్ని ఇంటి పక్కనే పూడ్చిపెట్టారు. ఆపై శ్రావణి కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
దీనికి తోడు గ్రామస్తులు సైతం శ్రావణి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపై జరిపిన విచారణలో నేరాన్ని అంగీకరించారు. మృతురాలి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments