Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రైతులూ... కోతలు కోస్తున్నారా... ఆపేసుకోండి, తుఫాన్ 'వార్ధా' వచ్చేస్తుంది....

డిసెంబరు నెలలో వర్షాలు అంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే డిసెంబరు నెలలో వరి పంటను కోత కోసేస్తారు. ఇంకా మెట్ట పంటలను కూడా కోసి నూర్పిళ్లు చేస్తుంటారు. మంచు కాలం కాబట్టి వర్షం పడదులే అన్న ధీమాతో పనులు సాగిస్తారు

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (14:59 IST)
డిసెంబరు నెలలో వర్షాలు అంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే డిసెంబరు నెలలో వరి పంటను కోత కోసేస్తారు. ఇంకా మెట్ట పంటలను కూడా కోసి నూర్పిళ్లు చేస్తుంటారు. మంచు కాలం కాబట్టి వర్షం పడదులే అన్న ధీమాతో పనులు సాగిస్తారు. కానీ డిసెంబరు 10 నుంచి 13 తేదీల మధ్య కోస్తాంధ్రలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది. 
 
బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వార్ధా తుఫాను విశాఖపట్టణనానికి ఆగ్నేయంగా 990 కిలీమీటర్ల దూరంలో ఉంది. ఈ తుఫాను క్రమంగా కదులుతూ కాకినాడ- నెల్లూరు మధ్య సముద్రాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి వరి చేలను కోతలు కోసేందుకు సిద్ధమవుతున్న రైతులు ప్రస్తుతానికి తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments