Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూ.గో. జిల్లా ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి గ్రస్తులను ఆదుకోవాలని సీఎం ఆదేశం

Webdunia
సోమవారం, 25 మే 2020 (19:56 IST)
తూర్పుగోదావరి జిల్లా కాళ్లవాపువ్యాధి ఘటనలపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరాతీశారు. మళ్లీ కాళ్లవాపు వ్యాధి విస్తరణపై ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బాధితులకు సరైన వైద్యచికిత్స అందించాలని, వారిని ఆదుకోవాలని ఆదేశించారు.

తక్షణమే ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనానిని, అధికారులు బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారు. ఒక సమగ్రమైన ఆలోచన చేయాలని, మళ్లీ ఈవ్యాధి రాకుండా ఉండాలంటే.. ఏంచేయాలన్నదానిపై ప్రణాళిక తయారుచేయాలని, వెంటనే వైద్య బృందాలను పంపి చికిత్స అందించాలని కూడా సీఎం ఆదేశాలు జారీచేశారు.
 
లాయర్ల కార్పస్‌ నిధికే రూ.100 కోట్లు
న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను వారి కార్పస్‌ నిధికే అప్పంగించాలని సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశించారు. ఈ నిధుల నిర్వహణను వారికే అప్పగించాలని అధికారులను స్పష్టంచేశారు.

లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను ఆదుకుంటోందని, ఇప్పుడు బదిలీచేసిన నిధి ద్వారా మరింత ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments