Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని కేవలం అమరావతి రైతుల కోసం కాదు, ఏపీలోని అన్ని జిల్లాల ప్రజలకు రాజధాని

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (23:28 IST)
అమరావతి పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు ఏపి హైకోర్ట్  ప్రధాన న్యాయమూర్తి. రాజధాని అమరావతిపై సీజే మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
రాజధాని కోసం 30 వేల మంది రైతులు భూములిచ్చారు. రాజధాని కేవలం అమరావతి రైతుల కోసం కాదు, ఏపీలోని అన్ని జిల్లాల ప్రజలకు రాజధాని. దేశ స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం వారి వ్యక్తిగతం కాదు... యావత్ దేశం కోసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments