Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే పెట్టుబడులు రావడం లేదు: పురంధేశ్వరి

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:35 IST)
వైసీపీ, టీడీపీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యమన్నారు.

రివర్స్‌ టెండరింగ్‌తో పోలవరం పనులు కుంటుపడ్డాయన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక లోటులో పథకాలు ఎలా అమలు చేస్తారో వాళ్లే చెప్పలేక పోతున్నారన్నారు.

3 రాజధానుల అంశంతో పెట్టుబడులు వెనక్కి వెళుతున్నాయన్నారు. రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు.

మండలి వల్ల ఉపయోగం లేదని అంటున్నారు.. తొలి భేటీలోనే రద్దు కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల నిర్ణయంతో పెట్టుబడులు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments