Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంతో కయ్యానికి దిగితే చేతికి చిచ్పే గతి : టీజీ వెంకటేష్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (13:12 IST)
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధనలో భాగంగా కేంద్రంతో కయ్యానికి దిగితే ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. ఆ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అంటున్నారు. అందువల్ల ప్రత్యేక హోదా కోసం ఆచితూచి అడుగులు వేయాలని, హోదా సాధ్యం కాకపోతే ఆ లోటును భర్తీ చేసేలా కేంద్రం నుంచి నిధులు పొందాలన్నారు. 
 
ప్రత్యేక హోదాపై టీడీపీ నేతల్లోనే భిన్నస్వరాలు వినిపిస్తుండటంపై ఆయన సోమవారం స్పందించారు. బీజేపీతో విభేదిస్తే రాష్ట్రానికే నష్టమని సూచించారు. ఈ విషయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబులను దూషించినా హోదా రాదన్నారు. కేంద్రంతో మంచిగా ఉంటూనే ప్రత్యేక హోదా సాధించుకోవాలని హితబోధ చేశారు. రాయలసీమలో రాష్ట్రానికి రెండో రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన ఉద్ఘాటించారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments