Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మరణాలను తగ్గించేందుకు పల్స్‌ ఆక్సిమీటర్ల ద్వారా పరీక్షలు

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (08:43 IST)
కరోనా వల్ల మరణాలను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా అనుమానితులకు పల్స్‌ ఆక్సిమీటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించి 94 శాతం కంటే తక్కువ స్థాయిలో ఆక్సిజన్‌ ఉన్నట్టు నిర్థారణైతే వారిని తక్షణం ఆస్పత్రులకు పంపాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రతి సచివాలయానికి పల్స్‌ ఆక్సిమీటర్లను పంపాలని, వీలైనంత త్వరగా పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం కోరింది.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 60 ఏళ్లు దాటిన వారికి ఈ పరీక్షలు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధా తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లాలోని అన్ని పట్టణ, మండల అధికారులకు ఆదేశాలు వచ్చాయి. సాధారణంగా ప్రతి వ్యక్తిలో ఆక్సిజన్‌ శాతం 95 నుంచి 99 వరకూ ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments