Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మరణాలను తగ్గించేందుకు పల్స్‌ ఆక్సిమీటర్ల ద్వారా పరీక్షలు

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (08:43 IST)
కరోనా వల్ల మరణాలను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా అనుమానితులకు పల్స్‌ ఆక్సిమీటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించి 94 శాతం కంటే తక్కువ స్థాయిలో ఆక్సిజన్‌ ఉన్నట్టు నిర్థారణైతే వారిని తక్షణం ఆస్పత్రులకు పంపాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రతి సచివాలయానికి పల్స్‌ ఆక్సిమీటర్లను పంపాలని, వీలైనంత త్వరగా పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం కోరింది.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 60 ఏళ్లు దాటిన వారికి ఈ పరీక్షలు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధా తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లాలోని అన్ని పట్టణ, మండల అధికారులకు ఆదేశాలు వచ్చాయి. సాధారణంగా ప్రతి వ్యక్తిలో ఆక్సిజన్‌ శాతం 95 నుంచి 99 వరకూ ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments