Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత్కాలిక రాజధానిగా మేధా టవర్స్... నేడు అక్కడే కేబినెట్ సమావేశం

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (07:24 IST)
రాష్ట్రం ఒక్కచోట.. రాజధాని మరోచోట. పాలన కష్టసాధ్యమవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తాత్కాలిక రాజధానిని నిర్ణయించారు. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఉన్న ‘మేధా టవర్స్’లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని దాదాపుగా నిర్ణయించారు. శుక్రవారం జరుగనున్న కేబినెట్ సమావేశం ఇక్కడే జరపనున్నారు. 
 
మేధా టవర్స్‌లోనే శాఖాధిపతుల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక చంద్రబాబు విజయవాడ నివాసం కోసం గతంలో ఎంపిక చేసిన లింగమనేని టవర్స్‌ను మంత్రులు, ఉన్నతాధికారుల తాత్కాలిక బసకు వినియోగించుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలపై నేటి కేబినెట్ భేటీ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments