Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్, కేటీఆర్‌లను పొగుడుతున్న టీడీపీ ఫ్యాన్స్.. జగన్‌ను మాత్రం?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (17:47 IST)
ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఫ్యాన్స్ ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని పొగుడుతున్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుని విమర్శించి ఉండవచ్చు. కానీ బాబు ప్రవేశ పెట్టిన కొన్ని విప్లవాత్మక మార్పులను మాత్రం తెరాస రద్దు చేయలేదు. హైటెక్ సిటి మీద విమర్శలు చేశారే కానీ హైటెక్స్ కమాన్‌కి తెరాస రంగు వేయలేదు. అలాగే డ్వాక్రా సంఘాలను కూడా పెద్దగా కేసీఆర్ ఇబ్బంది పెట్టలేదు.
 
మీసేవ, ఈసేవ వంటి వాటిని రద్దు చెయ్యాలి అనే ఆలోచన చేయలేదు. చంద్రబాబు కట్టిన ఓ భవనాన్ని ఆపే ప్రయత్నం అనేది ఎక్కడా చేయలేదు. రాజకీయాలను రాజకీయాల వరకే కేటిఆర్, కేసీఆర్ చూసారు, చంద్రబాబు ప్రవేశపెట్టిన కార్యక్రమాలను పొగిడారు. 
 
అయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా చీఫ్, సీఎం జగన్ మాత్రం చంద్రబాబు గుర్తులు లేకుండా చేసే ప్రయత్నం ఎక్కువగా చేసారు. దీనిపై తెలుగుదేశం ఫ్యాన్స్ ఆగ్రహంగా వున్నారు. పక్క రాష్ట్రం వాళ్ళు చంద్రబాబుని గౌరవిస్తే, జగన్ కనీసం అది కూడా చేయడం లేదని, కేటిఆర్ ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి అంటూ కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments