Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాన్సాస్ ట్రస్టు.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర ఉత్తర్వులు

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (16:27 IST)
మాన్సాస్ ట్రస్టు విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్‌గజపతి రాజును మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా నియమిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. 
 
సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి దాఖలైన అనుబంధ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం