ఇక ఎమ్మెల్యేలు.. ఎంపీలకు చంద్రబాబు పదవులు ఇవ్వనన్నారు... ఎంపీ మురళీమోహన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ఆశపడ్డారు. ఆ వెంటనే తన మనసులోని మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడ

Webdunia
సోమవారం, 15 మే 2017 (08:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ఆశపడ్డారు. ఆ వెంటనే తన మనసులోని మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, నాలుగు హితవచనాలు చెప్పి పంపారు. పొద్దస్తమానం పదవులపై ధ్యాసేనా.. రాష్ట్రాభివృద్ధిపై కాస్తైనా మనస్సు పెట్టండంటూ సుతిమెత్తగా హెచ్చరించినట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని మురళీమోహనే స్వయంగా వెల్లడించారు. అడిగిన వారందరికీ పదవులు ఇచ్చుకుంటూ వెళ్తే రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టలేనని చంద్రబాబు అన్నారని చెప్పారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎంపీలకూ పదవులు ఇవ్వదలచుకోలేదని సీఎం స్పష్టంగా చెప్పారని తెలిపారు. 
 
అయితే, తితిదే ఛైర్మన్ కుర్చీపై ఆశపడటానికి ఓ కారణం ఉందన్నారు. తనకు మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ.. చిన్ననాటి నుంచి టీటీడీ చైర్మన్ పదవి చేయాలని కోరిక ఉందని, అందుకే తన మనస్సులోని మాటను చంద్రబాబుకు చెప్పానని సినీ నటుడు వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments