Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడును పగబట్టిన బీజేపీ... అన్నాడీఎంకేలో చేలికే మోడీ లక్ష్యం : విజయశాంతి

తమిళనాడు రాష్ట్రంపై బీజేపీ పగబట్టిందని మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఆరోపించింది. ముఖ్యంగా.. అధికార అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి ఆ రాష్ట్రాన్ని శాసించాలని ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. అందులో భాగంగాన

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (12:18 IST)
తమిళనాడు రాష్ట్రంపై బీజేపీ పగబట్టిందని మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఆరోపించింది. ముఖ్యంగా.. అధికార అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి ఆ రాష్ట్రాన్ని శాసించాలని ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. అందులో భాగంగానే ఐటీ దాడులు చేయిస్తోందని ఆమె ఆరోపించారు. 
 
ఆర్కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నికను రద్దుపై విజయశాంతి స్పందించారు. అన్నాడీఎంకేను బీజేపీ టార్గెట్ చేసిందని, మిగతా పార్టీలను పక్కనబెట్టిందని, ఏఐఏడీఎంకేలో చీలిక తేవడమే లక్ష్యంగా పావులు కదుపుతోందన్నారు. 
 
ముఖ్యంగా, బీజేపీ పాలనేతర రాష్ట్రాల్లో కమలనాథులు తలదూరుస్తున్నారని, ఎక్కడ బలహీనంగా కనిపించినా, అక్కడ చొచ్చుకుపోయేందుకు తనవంతు ప్రయత్నాలు సాగిస్తోందని ఆరోపించారు. జయలలిత చనిపోయిన తర్వాత కుట్రలకు పాల్పడుతోందని, వాస్తవానికి అన్నాడీఎంకేలో చీలిక లేదని, అందరూ ఐకమత్యంగా ఉన్నారని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments