Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌తో ఎర్రబెల్లి అర్థరాత్రి ఎందుకు భేటీ అయ్యారో?

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (11:02 IST)
అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారని సమాచారం. ఆదివారం అర్ధరాత్రి అత్యంత రహస్యంగా, సుమారు రెండు గంటల పాటు, కేసీఆర్ ఎర్రబెల్లితో ఏకాంతంగా సమావేశమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
తనతో పాటు గన్ మేన్‌ను సైతం తీసుకెళ్లకుండా ఎర్రబెల్లి ఒంటరిగా కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మెట్రో రైల్-ఎల్ అండ్ టీ లేఖలు, భూముల బదలాయింపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తోన్న ఆరోపణలు పెనుదుమారం రేపుతున్న నేపధ్యంలోనే, సీఎం కేసీఆర్ తెలంగాణలో టీడీపీ ముఖ్యనాయకుడైన ఎర్రబెల్లిని పిలిపించుకుని మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments