తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతున్న టెట్ పరీక్ష

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (10:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్ష శుక్రవారం ఉదయం నుంచి సాఫీగా ప్రారంభమై ప్రశాంతంగా సాగుతుంది. ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా తొలి పేపర్ శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగనుంది. అలాగే, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
మొదటి పేపర్‌ పరీక్షను 1139 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా, రెండే పేపర్ పరీక్షను 913 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేసారు. పేపర్-1కు 2,69,557 మంది, రెండో పేపర్‌కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల నేపథ్యంలో విద్యా సంస్థలకు ప్రత్యేక సెలవును ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం నుంచే ఆయా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. ఇదే విధంగా పరీక్షల పర్యవేక్షణ కోసం 2052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22572 మంది ఇన్విజిలేటర్లు, 10260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments