Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా సాగుతున్న టెట్ పరీక్ష

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (10:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్ష శుక్రవారం ఉదయం నుంచి సాఫీగా ప్రారంభమై ప్రశాంతంగా సాగుతుంది. ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇందులోభాగంగా తొలి పేపర్ శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగనుంది. అలాగే, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
మొదటి పేపర్‌ పరీక్షను 1139 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా, రెండే పేపర్ పరీక్షను 913 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేసారు. పేపర్-1కు 2,69,557 మంది, రెండో పేపర్‌కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల నేపథ్యంలో విద్యా సంస్థలకు ప్రత్యేక సెలవును ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం నుంచే ఆయా విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. ఇదే విధంగా పరీక్షల పర్యవేక్షణ కోసం 2052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22572 మంది ఇన్విజిలేటర్లు, 10260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments