Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా రెడ్డి హత్య కేసును స్వయంగా పర్యవేక్షిస్తా.. : మంత్రి కేటీఆర్

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (12:42 IST)
డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఆమెను హత్య చేసేముందు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు వైద్యుల శవపరీక్షలో తేలింది. 
 
ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
 
అయితే, ఈ హత్య కేసుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పైగా, ఈ దారుణానికి పాల్పడిన జంతువులను తెలంగాణ పోలీసులు త్వరగా పట్టుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments