Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం: తెలంగాణా గవర్నర్

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (18:33 IST)
కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు దేశప్రజలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్. తిరుమల, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా తమిళనాడు గవర్నర్ దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు గవర్నర్ కుటుంబానికి స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. 
 
ఆలయం లోపల మండపంలో పద్మావతి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ మొట్టమొదటగా మన దేశంలో వ్యాక్సిన్ టీకా ప్రక్రియ కొనసాగుతుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కరోనా టీకాను ప్రతి ఒక్కరు వేసుకోవాలన్నారు గవర్నర్.
 
ఇతర దేశాల సహాయం లేకుండా మనదేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్ రావడానికి సహకరించిన నరేంద్ర మోడీకి, డాక్టర్స్‌, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు గవర్నర్. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments