Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం: తెలంగాణా గవర్నర్

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (18:33 IST)
కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు దేశప్రజలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్. తిరుమల, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా తమిళనాడు గవర్నర్ దర్సించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు గవర్నర్ కుటుంబానికి స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. 
 
ఆలయం లోపల మండపంలో పద్మావతి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ మొట్టమొదటగా మన దేశంలో వ్యాక్సిన్ టీకా ప్రక్రియ కొనసాగుతుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కరోనా టీకాను ప్రతి ఒక్కరు వేసుకోవాలన్నారు గవర్నర్.
 
ఇతర దేశాల సహాయం లేకుండా మనదేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యాక్సిన్ రావడానికి సహకరించిన నరేంద్ర మోడీకి, డాక్టర్స్‌, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు గవర్నర్. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments