Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైల్‌ను పేపర్‌లా చూడొద్దు.. మనిషి జీవితంగా భావించండి: నరసింహన్

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (14:06 IST)
ఒక ఫైల్‌ను పేపర్‌లా చూడొద్దు.. అది ఒక మనిషి జీవితంగా భావించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ హితవు పలికారు. శుక్రావరం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థలో గ్రూప్‌-1ట్రైనీల వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 
 
మీరూ పౌరులని భావిస్తేనే వాళ్ల కష్టాలు తెలుస్తాయన్నారు. ప్రతి యేటా మొక్కలు నాటడం కాదని.. అవి బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారతీయులుగా ఉన్నందుకు గర్వపడండని.. నిజాయితీగా పని చేయాలని గవర్నర్‌ నరసింహన్ స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments