Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైల్‌ను పేపర్‌లా చూడొద్దు.. మనిషి జీవితంగా భావించండి: నరసింహన్

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (14:06 IST)
ఒక ఫైల్‌ను పేపర్‌లా చూడొద్దు.. అది ఒక మనిషి జీవితంగా భావించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ హితవు పలికారు. శుక్రావరం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థలో గ్రూప్‌-1ట్రైనీల వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 
 
మీరూ పౌరులని భావిస్తేనే వాళ్ల కష్టాలు తెలుస్తాయన్నారు. ప్రతి యేటా మొక్కలు నాటడం కాదని.. అవి బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారతీయులుగా ఉన్నందుకు గర్వపడండని.. నిజాయితీగా పని చేయాలని గవర్నర్‌ నరసింహన్ స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వుందా? అసలు విషయం ఏంటో తెలుసా?

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

డాకు మహారాజ్ ఫ్లాప్ - నిర్మాత నాగ వంశీ పై ట్రోలింగ్

ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments