Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ కల్యాణ్‌ను అభినందించిన తెలంగాణా గవర్నర్‌ తమిళిసై

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:10 IST)
ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ చాలా డిఫ‌రెంట్ గా ఆలోచిస్తారు... డిఫెరెంట్ గా న‌డుచుకుంటారు. అదే ఆయ‌న్ని అంద‌రికీ అభిమాన హీరోగా మార్చేస్తుంది. ఇపుడు ఆ కోవ‌లోకి ఫ్యాన్స్ నే కాదు... రాజ‌కీయ పెద్ద‌లు కూడా చేరిపోతున్నారు. 
 
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తెలంగాణా గ‌వ‌ర్న‌ర్ మొచ్చుకున్నారు. సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయడాన్ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అభినందించారు. 

 
కళాకారుడికి పవన్‌ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమన్నారు. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ను అభినందిస్తూ, తెలంగాణా గ‌వ‌ర్న‌ర్ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments