Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్‌ రెడ్డిని అలా కలవడం విరుద్ధం.. డీజీపీ సస్పెండ్

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (19:03 IST)
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ శిబిరం సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
 
అయితే, ఫలితాలు వెలువడక ముందే పార్టీ అధ్యక్షుడిని డీజీపీ కలవడం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధమని, దీంతో ఆయనను సస్పెండ్ చేశారని ఈసీ పేర్కొంది.
 
అంతకుముందు డీజీపీ అంజనీకుమార్, తెలంగాణ రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి సంజయ్ జైన్, మహేష్ భగవత్‌లు రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేయడంతో పాటు వివరణ ఇవ్వాలని మహేష్, సంజయ్ జైన్‌లకు ఈసీ నోటీసులు పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments