Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్‌ రెడ్డిని అలా కలవడం విరుద్ధం.. డీజీపీ సస్పెండ్

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (19:03 IST)
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ శిబిరం సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
 
అయితే, ఫలితాలు వెలువడక ముందే పార్టీ అధ్యక్షుడిని డీజీపీ కలవడం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధమని, దీంతో ఆయనను సస్పెండ్ చేశారని ఈసీ పేర్కొంది.
 
అంతకుముందు డీజీపీ అంజనీకుమార్, తెలంగాణ రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి సంజయ్ జైన్, మహేష్ భగవత్‌లు రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేయడంతో పాటు వివరణ ఇవ్వాలని మహేష్, సంజయ్ జైన్‌లకు ఈసీ నోటీసులు పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments