Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని కోర్కె తీర్చమన్న పాస్టర్...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:45 IST)
ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా అన్న చందంగా ఎన్ని చూస్తున్నా... ఎన్ని జరుగుతున్నా... కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. కాకపోతే స్థలం, బాధితులు, సంబంధిత వ్యక్తులు మాత్రమే మారుతున్నారు. తాజాగా మరో అత్యాచార ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో ఓ విద్యార్థినిపై పాస్టర్ దారుణంగా ప్రవర్తించాడు. దమ్మపేట సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌లో 9వ తరగతి చదవుతున్న సదరు విద్యార్థినిని పాస్టర్ లైంగికంగా వేధింపులకు గురిచేయడంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాస్టర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం