Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని కోర్కె తీర్చమన్న పాస్టర్...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:45 IST)
ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా అన్న చందంగా ఎన్ని చూస్తున్నా... ఎన్ని జరుగుతున్నా... కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. కాకపోతే స్థలం, బాధితులు, సంబంధిత వ్యక్తులు మాత్రమే మారుతున్నారు. తాజాగా మరో అత్యాచార ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
వివరాలలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో ఓ విద్యార్థినిపై పాస్టర్ దారుణంగా ప్రవర్తించాడు. దమ్మపేట సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌లో 9వ తరగతి చదవుతున్న సదరు విద్యార్థినిని పాస్టర్ లైంగికంగా వేధింపులకు గురిచేయడంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాస్టర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం