Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం... పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి... ఎక్కడ?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. కానీ, ఈ నిధులు ఏమవుతున్నాయో ఆ ఆస్పత్రి వైద్యులకే ఎరుక. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్ల

Webdunia
గురువారం, 12 జులై 2018 (09:28 IST)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. కానీ, ఈ నిధులు ఏమవుతున్నాయో ఆ ఆస్పత్రి వైద్యులకే ఎరుక. ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడుపోసుకునే పసికందులకు రక్షణ లేకుండా పోయింది.
 
తాజాగా అపుడు పుట్టి ప్రాణాలు కోల్పోయిన ఓ పసికందు మృతదేహాన్ని ఎలుకలు పీక్కుతిన్నాయి. ఈ దారుణం దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. 
 
స్థానిక డోర్నకల్ మండలానికికి చెందిన శాంతి అనే మహిళ ప్రభుత్వ సీకేఎం ఆసుపత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, దురదృష్టవశాత్తు పుట్టిన పసికందు వెంటనే చనిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది ఆ పసికందు మృతదేహాన్ని మార్చురీ లేకపోవడంతో డబ్బాపెట్టెలో పెట్టి భద్రపరిచారు. దీంతో ఎలుకలు ఆ పసికందు భౌతికకాయాన్ని పీక్కుతిన్నాయి. ఈ ఘటనపై పసికందు బంధువులు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దారుణం బుధవారం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments