Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్‌పై వెళుతున్న జంటను ఆపి.. మహిళను రేప్ చేసిన కానిస్టేబుల్

మహిళలపై సాధారణ పౌరులే కాదు.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులు సైతం అత్యాచారాలకు తెగబడుతున్నారు. అదీ వాహనాల తనిఖీల పేరుతో ద్విచక్రవాహనాలు ఆపిమరీ ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (16:01 IST)
మహిళలపై సాధారణ పౌరులే కాదు.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటులు సైతం అత్యాచారాలకు తెగబడుతున్నారు. అదీ వాహనాల తనిఖీల పేరుతో ద్విచక్రవాహనాలు ఆపిమరీ ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా వేములపల్లిలో ఓ మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
సూర్యాపేట జిల్లా చివ్వెంల పీఎస్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా బాలూనాయక్  పని చేస్తున్నాడు. ఈయన వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యాడు. అపుడు బైకులపై వచ్చే జంటలను ఆపి వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బైకుపై వెళుతున్న ఓ జంటను ఆపాడు. 
 
వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసుకున్న అనంతరం, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేయగా, బాలూ నాయక్‌ను నల్గొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments