జేఈఈ ఎగ్జామ్స్ క్లాష్: ఇంటర్ పరీక్షల తేదీల్లో మళ్లీ మార్పులు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (19:22 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల తేదీలు మారనున్నాయి. జేఈఈ ఎగ్జామ్స్ తేదీలతో క్లాష్ కావడంతో రీషెడ్యూల్ చేసిన అధికారులు కొత్త తేదీలను విడుదల చేశారు. అయితే ఈ కొత్త తేదీలు రీ షెడ్యూల్ చేసిన ఇంటర్, తెలంగాణ ఎగ్జామ్స్ తేదీలు మళ్లీ క్లాష్ అయ్యాయి.
 
దీంతో తెలంగాణ, ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు మళ్లీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ మొదటి విడత ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ఏప్రిల్ 22న ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమై మే 7న ముగియనున్నాయి.
 
ఇంకా ఏపీ విషయానికి వస్తే అక్కడ ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 22న ప్రారంభమై మే 7న ముగియనున్నాయి. అయితే.. ఇంటర్ ఎగ్జామ్స్, జేఈఈ ఎగ్జామ్స్ ఒకేసారి ఉండడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలు, ప్రిపరేషన్ విషయంలో ఇబ్బందులు పడే పరిస్థతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన తేదీలను మార్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: కాంతారా హీరోయిన్‌కు టాలీవుడ్ ఆఫర్లు.. ఎన్టీఆర్ డ్రాగన్‌లో సంతకం చేసిందా?

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments