Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ ఎగ్జామ్స్ క్లాష్: ఇంటర్ పరీక్షల తేదీల్లో మళ్లీ మార్పులు

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (19:22 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల తేదీలు మారనున్నాయి. జేఈఈ ఎగ్జామ్స్ తేదీలతో క్లాష్ కావడంతో రీషెడ్యూల్ చేసిన అధికారులు కొత్త తేదీలను విడుదల చేశారు. అయితే ఈ కొత్త తేదీలు రీ షెడ్యూల్ చేసిన ఇంటర్, తెలంగాణ ఎగ్జామ్స్ తేదీలు మళ్లీ క్లాష్ అయ్యాయి.
 
దీంతో తెలంగాణ, ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ తేదీలు మళ్లీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ మొదటి విడత ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తెలంగాణలో ఏప్రిల్ 22న ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమై మే 7న ముగియనున్నాయి.
 
ఇంకా ఏపీ విషయానికి వస్తే అక్కడ ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 22న ప్రారంభమై మే 7న ముగియనున్నాయి. అయితే.. ఇంటర్ ఎగ్జామ్స్, జేఈఈ ఎగ్జామ్స్ ఒకేసారి ఉండడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలు, ప్రిపరేషన్ విషయంలో ఇబ్బందులు పడే పరిస్థతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించిన తేదీలను మార్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments