Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మాజీ ఎమ్మెల్యే అదృశ్యం...

తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు అదృశ్యమయ్యారు. శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన... దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కనిపించకుండా పోయారు.

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (11:18 IST)
తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు అదృశ్యమయ్యారు. శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన... దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
 
ఆ మాజీ ఎమ్మెల్యే పేరు కుంజా భిక్షం. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. శనివారం శ్రీవారిని దర్శించుకుని తిరిగివస్తుండగా జరిగిన తోపులాటలో ఆయన కనిపించకుండాపోయారు. 
 
కాగా శుక్రవారం తన మనుమడి పుట్టువెంట్రుకలను సమర్పించుకునేందుకు కుటుంబ సభ్యులు, వియ్యంకుడు చందా లింగయ్య కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. శనివారం రాత్రి స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం బయటకు వస్తుండగా.. తోపులాట జరిగింది.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments