Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా మళ్లీ పోటీ చేస్తే డిపాజిట్లు రావు... ఆప్ లెక్క వేరే... జగన్

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (19:53 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కూడా పోటీచేసి 70కి 67 స్థానాల్లో గెలిచిందనీ, అదే మన రాష్ట్రంలో టీడీపీ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురంలో ఐదో రోజు రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదన్నారు. 
 
అందువల్ల వారిపై వడ్డీ భారం రూ. 12 వేల కోట్లు పడిందని దాన్ని ఎవరు తీర్చుతారని మండిపడ్డారు. ఈ భారం రైతులపై పడటానికి కారణం బాబేనన్నారు. రైతులకు మేలు చేస్తానన్న చంద్రబాబు వారి కోసం ఖర్చు పెడుతున్నది శూన్యం అంటూ మండిపడ్డారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments