Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడు తప్పులు చేశాను.. అందుకే చిత్తుగా ఓడించారు.. నేతలతో చంద్రబాబు

ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో అనేక తప్పులు చేశానని, అందుకే తనను ఓడించారని తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేసమయంలో తన రాజకీయ జీవితంలో తనను ఓడించిన వారు ఎవరూ లేరని

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (14:14 IST)
ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో అనేక తప్పులు చేశానని, అందుకే తనను ఓడించారని తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అదేసమయంలో తన రాజకీయ జీవితంలో తనను ఓడించిన వారు ఎవరూ లేరని ఆయన గుర్తు చేశారు. 
 
ఆయన పార్టీ నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు మంచి చేద్దామన్న తొందర్లో గతంలో తాను కొన్ని తప్పులు చేశానని, వాటి కారణంగా ఓడిపోయానే తప్ప, మరే విధమైన కారణాలు, తనను ఓడించిన వ్యక్తులు లేరన్నారు. 
 
మరో 20 సంవత్సరాల పాటు ఏపీలో అధికారం తమదేనన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. సుస్థిర, సమర్థ పాలన ఎక్కడ ఉంటే, పరిశ్రమలు అక్కడికి వస్తాయని తెలిపారు. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్న అభిప్రాయం తప్పని, ఈ తరహా అభిప్రాయం ఎవరికైనా ఉంటే మార్చుకోవాలని ఆయన కోరారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments