Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్తాన్ ని మించిపోయింది: నారా లోకేష్

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (18:02 IST)
ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ గా పనిచేశారనే కక్షతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువులో సైదా అనే టీడీపీ కార్యకర్తపై కొందరు దాడి చేశారు. రోడ్డుపై సైదా బైక్ పై వెళ్లి వస్తుండగా,  అడ్డగించి రాళ్ళతో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడ్డ సైదాని అక్క‌డే ఉన్న స్థానికులు, బంధువులు  ఆస్పత్రికి తరలించారు. 

 
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువుకు చెందిన టీడీపీ కార్యకర్త సైదాపై దాడిని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రౌడీ మూకలు నరరూప రాక్షసుల కంటే ఘోరంగా దాడి చేయడం చూస్తే, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భీతిగొలుపుతోంద‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.


పొలం తగాదా నెపంతో వైసీపీ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని లోకేష్ చెప్పారు. పోలీసులు నిద్ర నటిస్తుంటే, వైసీపీ  ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయ‌ని నారా లోకేష్  ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments