Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి జగనన్న ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు మార్చడం ఖాయం..

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (17:19 IST)
ఎన్టీఆర్‌ పేరిట ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఎందుకు రద్దు చేశారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు నిలదీశారు. వైకాపా మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జగనన్న ఆంధ్రప్రదేశ్‌గా పేరు మార్చటం ఖాయమని ఎద్దేవా చేశారు. 
 
చిక్కాల మాట్లాడుతూ వైకాపాకు పేర్లు మార్చటం, కట్టడాలను ధ్వంసం చేయడంపై ఉన్న శ్రద్ధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై లేదన్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ పేరును ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
 
లోకేశ్‌ యువజన ఫౌండేషన్‌ తరఫున ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు చుండ్రు వీర్రాజు చౌదరి మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments